-
తెలంగాణ
కాగ్నానది బ్రిడ్జికి భారీ రంద్రం
వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నానదికి భారీ రంధ్రం పడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన రెండేళ్లకే ఈ ఘటన జరిగింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు…
Read More » -
సినిమా
టాలీవుడ్ రీ-ఎంట్రీలు: హీరోయిన్లకు చేదు అనుభవం!
టాలీవుడ్లో రీ-ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు హీరోయిన్లకు నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలన్న వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. టాలీవుడ్లో కమ్బ్యాక్ కోసం పలువురు హీరోయిన్లు తెగ…
Read More » -
తెలంగాణ
వికారాబాద్ జిల్లా పూడూరులో గంతల రోడ్లపై వరినాట్లు
వికారాబాద్ జిల్లా పూడూరులో గుంతల రోడ్లపై వరినాట్లు వేశారు గ్రామస్థులు. చిట్టెంపల్లి గేటు నుంచి కంకల్ వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దీంతో గ్రామస్థులు రోడ్డులో వరినాట్లు…
Read More » -
తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సంతరించుకున్న జలకళ
Nagarjuna Sagar: అన్నదాతలచేత ఆధునిక దేవాలయంగా కీర్తింపబడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుంది.…
Read More » -
సినిమా
Daaku Maharaaj: ఇంకా ఆగని బాలయ్య ‘డాకు మహారాజ్’ రికార్డులు!
Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం టీవీ ప్రీమియర్లో సంచలనం సృష్టించింది. బిగ్ స్క్రీన్పై హిట్ అయిన ఈ చిత్రం, స్మాల్ స్క్రీన్పై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పల్నాడు జిల్లా వినుకొండలో అక్రమ నిర్మాణాల తొలగింపు
పల్నాడు జిల్లా వినుకొండలో అక్రమ నిర్మాణాలు తొలగించారు రెవెన్యూ అధికారులు. వెల్లటూరు గ్రామంలో హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణలు తొలగించారు. మల్లీఖార్జున శర్మ తన పొలానికి వెళ్లేదారిలో R&B…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు
రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీని ప్రపంచస్థాయి ఉన్నత ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో…
Read More » -
సినిమా
స్పిరిట్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్?
Spirit: సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారని తాజా సమాచారం. ఈ వార్త సినీ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nagar kurnool: గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్.. 64మంది బాలికలకు అస్వస్థత
నాగర్కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడలో గల మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
టీచర్ నిర్వాకం.. విద్యార్థినులకు అస్వస్థత
తిరుపతి జిల్లా కోట ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులు యూనిఫాం వేసుకోలేదని సుమారు 70 మందిని ఉపాధ్యాయుడు గుంజీలు తీయించారు. దీంతో విద్యార్థులకు కండరాలు పట్టేసి…
Read More »