-
ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Tirumala: తిరుమలకొచ్చే వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు చేశారు. ఏడాదికోసారి మాత్రమే తిరమల దర్శనానికి రావాలని పిలుపునిచ్చారు. ఏడాదికి ఒకసారి దర్శనానికొచ్చే పద్ధతిని ప్రజాప్రతినిధులు పాటించాలన్నారు.…
Read More » -
సినిమా
Chiranjeevi: మూడు సినిమాలతో మెగాస్టార్ మెరుపులు!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మూడు భారీ చిత్రాలతో అభిమానులను అలరించనున్నారు. విశ్వంభర, అనిల్ రావిపూడి, బాబీ కాంబోలతో పాటు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా…
Read More » -
తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తుంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సింగపూర్లో రెండోరోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో…
Read More » -
సినిమా
One Way Ticket: పూజా కార్యక్రమాలతో వరుణ్ సందేశ్ హీరోగా నూతన చిత్రం ‘వన్ వే టికెట్’ ఘనంగా ప్రారంభం
One Way Ticket: డిఫరెంట్ ప్రాజెక్ట్లతో, విభిన్నమైన కంటెంట్తో వరుణ్ సందేశ్ నిత్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ‘వన్…
Read More » -
జాతియం
బీజాపూర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో బాసగూడ, గంగులూరు సరిహద్దు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్లో సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన నలుగురిలో…
Read More » -
తెలంగాణ
అమీర్పేట్ అగ్రసేన్ బ్యాంక్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu: ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్, విత్డ్రా మాత్రమే అనుకునేవారు. కానీ.. ఇప్పుడా నిర్వచనం మారింది. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా టెక్నాలజీని మిళితం…
Read More » -
తెలంగాణ
KTR: రెండు దఫాలుగా రైతు బంధు ఎగ్గొట్టారు
KTR: కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 300…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత రఘువరన్ రెడ్డి ప్రశంసలు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీపై CWC మెంబర్ రఘువరన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రెండు రోజులుగా దేశంలో రెండు సదస్సుల్లో ఓబీసీలపై…
Read More » -
జాతియం
ఛత్తీస్ఘడ్ సుక్మాలో మహిళా మావోయిస్టు అరెస్ట్
ఛత్తీస్ఘడ్ సుక్మాలో 20 ఏళ్లుగా సక్సల్ సంస్థలో చురుగ్గా పనిచేస్తున్న మహిళా మావోయిస్టు మద్వి సుక్కిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్వి సుక్కి అరెస్టును డీఆర్జీ బృందం…
Read More »