-
ఆంధ్ర ప్రదేశ్
AP: నేటి నుంచే ఉచిత ప్రయాణం
AP: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కీలక కానుకను ప్రకటించారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తాం
Revanth Reddy: నీటి వాటాలపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామని అన్నారు. కృష్ణ, గోదావరి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు
Chandrababu: పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్లపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: నయా భారత్ కాదు..మోడీ చేతిలో భారత్ దగా పడ్డాది
YS Sharmila: విజయవాడ ఆంధ్రరత్న భవన్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా ఆవిష్కరించారు. ప్రధాని మోడీపై షర్మిల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh: గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘరంగా నిర్వహించారు. మంత్రి లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో…
Read More » -
సినిమా
Chiranjeevi: చిరంజీవి కొత్త సినిమాకి బ్లాక్బస్టర్ టైటిల్!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో సంచలన చిత్రంతో రాబోతున్నారు! డైరెక్టర్ బాబీ కొల్లి రూపొందిస్తున్న ఈ భారీ గ్యాంగ్స్టర్ డ్రామా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. KVN ప్రొడక్షన్స్…
Read More » -
తెలంగాణ
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వానలు ఇక చాలు…
Read More » -
తెలంగాణ
జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ స్పీకర్
తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.…
Read More » -
తెలంగాణ
Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జునసాగర్ జలాశయం.. 18 గేట్లు ఎత్తి నీరు విడుదల
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులోకి నీరు పోటెత్తుతుండడంతో 18 గేట్లు ఎత్తారు అధికారులు. కాగా ప్రస్తుతం నీటినిల్వ 307 టీఎంసీల కొనసాగుతుంది. ఇన్…
Read More »
