-
ఆంధ్ర ప్రదేశ్
యానాంలో ONGC గ్యాస్ పైప్లైన్ లీక్
యానాంలో ONGC గ్యాస్ పైప్లైన్ లీక్ అయ్యింది. అర్ధరాత్రి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సముద్రం నుండి ఐలాండ్ నెంబర్…
Read More » -
సినిమా
Prabhas: బాలీవుడ్ బిగ్ సినిమాని రిజెక్ట్ చేసిన ప్రభాస్
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ధూమ్ 4ను తిరస్కరించినట్లు సమాచారం. ఆయన తన ప్రస్తుత ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దీంతో దర్శకుడు…
Read More » -
జాతియం
వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీలో వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించింది. వీధికుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు అన్ని…
Read More » -
అంతర్జాతీయం
Russia-Ukraine War: ఉక్రెయిన్పై రష్యా భారీదాడి
Russia-Ukraine War: ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకు పడింది. ఏకంగా 574 డ్రోన్లు, 40 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఉక్రెయిన్ భూభాగంలో అమెరికా యాజమాన్యంలోని ఓ ఎలక్ట్రానిక్స్…
Read More » -
అంతర్జాతీయం
US Visa: అమెరికా సంచలన నిర్ణయం.. 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన
US Visa: అమెరికా సంచలన నిర్ణయం.. 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలనఅమెరికా ప్రభుత్వం వలస విధానాలపై మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చెల్లుబాటులో…
Read More » -
సినిమా
NTR ఫ్యాన్స్ హెచ్చరిక!
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం చల్లారడం లేదు. ఆయన ఎన్టీఆర్ను అవమానించారని ఆరోపిస్తూ, రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలకు దిగుతామని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాల్లో ఆర్ధిక సాయంతో పాటు…
Read More » -
జాతియం
ఇవాళ బిహార్, పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన
నేడు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాల్లో 18 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్లో 13…
Read More » -
జాతియం
దళపతి విజయ్ టీవీకే పార్టీ సభలో అపశృతి..
తమిళనాడులో దళపతి విజయ్ టీవీకే పార్టీ సభలో అపశృతి చోటుచేసుకుంది. మధురైలో భారీ బహిరంగసభలో ఒకరు మృతి చెందారు. 400 మంది అస్వస్థతకు గురయ్యారు. టీవీకే సభకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 33 అజెండా అంశాలకు ఆమోదం
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. కేబినెట్ భేటీలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. 51వ…
Read More »