-
తెలంగాణ
Telangana Thalli: తెలుగుతల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మార్చిన ప్రభుత్వం
Telangana Thalli: తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మారుస్తూ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా…
Read More » -
అంతర్జాతీయం
London: లండన్లోని గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు
London: మహాత్ముడు కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి సైతం ఆదర్శప్రాయుడు. ఆయన నడిచిన బాట ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరనీయం. మహాత్ముడి అహింస ప్రపంచానికి…
Read More » -
సినిమా
ఓజీపై మెగాస్టార్ చిరంజీవి సూపర్ రివ్యూ
Chiranjeevi: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని వీక్షించి సూపర్ రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆయన…
Read More » -
అంతర్జాతీయం
ఇండోనేషియాలో కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు
ఇండోనేషియాలో ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. విద్యార్థులంతా 12 నుంచి 17 యేళ్ల లోపు వారేనని అధికారులు తెలిపారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Anitha: స్కూటీపై మైనర్లు.. క్లాస్ పీకిన ఏపీ హోంమంత్రి
Anitha: విజయనగరం జిల్లాలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. కాన్వాయ్ ముందు ద్విచక్ర వాహనంతో స్టంట్లు కొట్టిన మైనర్ బాలుడిని హోంమంత్రి అనిత మందలించారు. పిల్లలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: 220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. చివరకు మృతి
Tirupati: కొందరు వ్యక్తులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. మద్యం సేవించి పలువురు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది.…
Read More » -
క్రీడలు
హైదరాబాద్లో భారత క్రికెటర్ తిలక్ వర్మ సందడి
హైదరాబాద్లో భారత క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. చందానగర్లోని లేగల స్పోర్ట్స్ అకాడమీని క్రికెటర్ తిలక్ వర్మ సందర్శించారు. తిలక్ వర్మను చూసేందుకు అభిమానులు భారీగా…
Read More » -
తెలంగాణ
వరుస అప్డేట్స్ తో స్పిరిట్ సంచలనం!
మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ను కదిలించనుంది. ఈ పాత్రకు భారీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారి దర్శిస్తే.. దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kurnool: సెల్ ఫోన్ ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య
Kurnool: కర్నూలు జిల్లా వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా మందలించాడని బాలుడు బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతితో…
Read More »