ఆంధ్ర ప్రదేశ్
Dwaraka Tirumala Rao: ఏపీలో సైబర్ నేరాలు పెరిగాయి

Dwaraka Tirumala Rao: ఏపీలో సైబర్ నేరాలు పెరిగాయన్నారు డీజీపీ తిరుమల రావు. గతేడాదితో పోలిస్తే.. 34 శాతం నేరాలు పెరగాయని తెలిపారు. గతేడాది సైబర్ నేరగాళ్లు.. 173 కోట్లు దోచేశారని.. ఈ ఏడాది వెయ్యి కోట్లకు పైగా దోచేశారని చెప్పారు డీజీపీ. ఏపీ వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు డీజీపీ.