తెలంగాణ
-
మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో కలకలం
Hyderabad:హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకెక్కిన తాండూరు మాజీ…
Read More » -
హైదరాబాద్ టోలిచౌకి సెవెన్ టూంబ్స్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ టోలిచౌకిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెవెన్ టూంబ్స్ సబ్ స్టేషన్ పక్కన మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సమీప మసీదులో ముస్లింలు ప్రార్ధనలు చేస్తున్నారు. అధికారులు…
Read More » -
తెలంగాణలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు
తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు…
Read More » -
తెలంగాణలో వంట గ్యాస్ కష్టాలు
తెలంగాణలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. సీఎన్జీ, ఎల్పీజీ కొరతతో ఆటో…
Read More » -
Telangana: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికు ఊరట.. అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్
Telangana: పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించారు. దానం, కడియం అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కొట్టేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి…
Read More » -
సీఎం రేవంత్కు కిషన్రెడ్డి బహిరంగ లేఖ
సీఎం రేవంత్కు కిషన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటివరకు 12 లక్షల కోట్ల నిధులు…
Read More » -
Khammam: కుక్కల స్వైర విహారం.. 8 మందిపై దాడి చేసిన కుక్కలు
ఖమ్మం జిల్లా ముజ్జుగూడెంలో వీధి కుక్కల స్వైరవిహారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. బారులు తీరుతున్న కుక్కలు పాదచారులు పిల్లలపై దాడులు చేస్తుండటంతో బయటకు రావడానికి ప్రజలు…
Read More » -
Kavitha : ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చా
Kavitha : ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చా ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాజకీయ…
Read More » -
Fire Accident: జూబ్లీహిల్స్లోని షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూమ్లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన…
Read More » -
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా తీవ్రతగా నమోదైంది.. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప…
Read More »