-
ఆంధ్ర ప్రదేశ్
అన్నవరం వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. 8 మంది ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురుయ్యారు.…
Read More » -
సినిమా
Rajinikanth: మరో సంచలనం సృష్టిస్తున్న కూలీ!
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కొత్త రకం ప్రమోషన్స్తో…
Read More » -
సినిమా
Vijay Deverakondas: హీరో విజయ్ దేవరకొండ పిటిషన్పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
Vijay Deverakondas: హీరో విజయ్ దేవరకొండ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. గిరిజనలను కించపరిచేలా, వారి ప్రతిష్ట దెబ్బ తీసేలా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారని గతంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Anitha: గంజాయిబ్యాచ్, క్రిమినల్స్కి జగన్ మద్దతిస్తున్నారు
Anitha: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి అనిత విరుచుకుపడ్డారు. నేరాలు చేసి జైల్లో ఉన్న వారిని జగన్ కలుస్తున్నారని విమర్శించారు. గంజాయి బ్యాచ్, క్రిమినల్స్కి…
Read More » -
సినిమా
Saiyaara: సైయారా ఓటిటి రిలీజ్ ఎప్పుడు?
Saiyaara: బ్లాక్బస్టర్ సినిమా సైయారా ఓటిటి రిలీజ్పై హాట్ టాపిక్ నడుస్తుంది. ఆహాన్ పాండే డెబ్యూ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటిటి…
Read More » -
తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 22 గేట్లను…
Read More » -
తెలంగాణ
Addanki Dayakar: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు
Addanki Dayakar: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైసీపీ, సీపీఐ సభ్యులను…
Read More » -
సినిమా
ఉస్తాద్ భగత్ సింగ్: స్పెషల్ సాంగ్ సంచలనం!
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP Assembly: ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
AP Assembly: ఆగస్టు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు…
Read More » -
జాతియం
Malegaon blast case: మాలేగావ్ పేలుడు కేసులో.. ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు
Malegaon blast case: సెప్టెంబర్ 29, 2008 రాత్రి మాలేగావ్ నగరాన్ని కుదిపేసిన బాంబు పేలుడు తర్వాత దాదాపు 17 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది.…
Read More »