-
జాతియం
లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు
Revanth Reddy: కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. కిషన్ రెడ్డి పూర్తిగా డాక్యుమెంట్లు…
Read More » -
సినిమా
విజయ్ దేవరకొండపై కేఏ పాల్ ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!
Vijay Deverakonda: టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణలో వివాదంలో చిక్కుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం…
Read More » -
తెలంగాణ
Kishan Reddy: ఢిల్లీలో ప్రదక్షిణ తప్ప.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గురివింద గింజలా వైఫల్యాల నుంచి ప్రజల…
Read More » -
వ్యాపారం
Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
Stock Market: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 25 శాతం అదనపు సుంకం విధించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. రష్యా…
Read More » -
సినిమా
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ సీక్రెట్స్!
జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబానికి వంట చేయడంలో ఉన్న ఆనందాన్ని పంచుకున్నారు. ఆదివారాలను కుటుంబంతో గడపడం, పిల్లలతో సమయం గడపడం ఆయనకు ప్రత్యేకం. ఆయన వంటకాలు, కుటుంబ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ గవర్నర్ను కలవనున్న వైసీపీ నేతల బృందం
ఏపీ గవర్నర్ను వైసీపీ నేతల బృందం కలవనున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్తో భేటీకానున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడిపై…
Read More » -
సినిమా
దీపికా కోట్ల వ్యూస్.. సోషల్ మీడియాలో సంచలనం!
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో రికార్డు సృష్టించింది. ఆమె షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ అనూహ్యంగా 190 కోట్ల వ్యూస్ సాధించింది.…
Read More » -
అంతర్జాతీయం
భారత్పై మరో 25శాతం టారిఫ్ మోత మోగించిన ట్రంప్
Donald Trump: మెరుపువేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. 24 గంటల్లో మళ్లీ భారత్పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్టే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి జిల్లా మదనపల్లి ఎక్స్ప్రెస్ రైలులో దొంగల బీభత్సం
తిరుపతి జిల్లా మదనపల్లి ఎక్స్ప్రెస్ రైలులో దొంగల బీభత్సం సృష్టించారు. మహిళను కత్తితో బెదిరించి బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. మహిళ ఒంటి ఉన్న 6తులాల బంగారు ఆభరణాలు…
Read More »