తెలంగాణ
-
ఆవు మెదడుతో పాఠాలు.. టీచర్ సస్పెండ్
ఆవు.. ఇది కేవలం ఓ మతానికి ధర్మానికి సింబల్ మాత్రమే కాదు. హిందువుల ఆరాధ్య దైవం. ఆవును తల్లి రూపంలో, తన ప్రజల సంరక్షకురాలిగా చూస్తారు. గోమాతను…
Read More » -
Karimnagar: బెట్టింగ్ యాప్కు బలైన బీటెక్ యువకుడు
Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్థి గుత్తికొండ అఖిలేష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి…
Read More » -
Adilabad: కట్టుకున్న భార్యను చంపిన భర్త
Adilabad: కట్టుకున్న భార్యను చంపాడు ఓ కసాయి భర్త. ఆదిలాబాద్ జిల్లా దరిబితండాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో భర్త నటరాజ్పై చర్యలు తీసుకోవాలని బాధితులు…
Read More » -
గోల్కొండ మొదటి బోనం తో ప్రారంభమైన బోనాల పండుగ
Hyderabad Bonalu 2025:- తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వారసత్వంలో ప్రత్యేక స్థానం దక్కించుకున్న పండుగ బోనాలు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ పండుగకు…
Read More » -
పాస్టర్ షాలెం రాజు అరెస్టుకు సర్కార్ సిద్ధం
Pastor Shalem Raju: పాస్టర్ షాలెం రాజు వ్యాఖ్యలపై రాజ్న్యూస్ ఇంఫాక్ట్ కనబడింది. పాస్టర్ షాలెం రాజు కోసం ఏపీ కూటమి ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసింది.…
Read More » -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఎస్ఐతోపాటు ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో…
Read More » -
నేడు పంచాయతీరాజ్ శాఖపై రేవంత్ సమీక్ష
Revanth Reddy: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి…
Read More » -
రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్
రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. ఏకంగా రైలు పట్టాలపై కారు నడిపింది. నాగులపల్లి-శంకర్పల్లి మార్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి పట్టాలపైకి కారు…
Read More » -
Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచి ఎన్నికలకు వెళ్లాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం…
Read More » -
Nalgonda: ప్రకాశం బజారులో అగ్నిప్రమాదం.. శ్రీసాయి మెడికల్ ఏజెన్సీలో చెలరేగిన మంటలు
Nalgonda: నల్గొండలోని ప్రకాశం బజారులో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక శ్రీసాయి మెడికల్ ఏజెన్సీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదపు చేస్తోంది. ఘటన…
Read More »