తెలంగాణ
-
Patancheru: పారిశ్రామికవాడలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి
Patancheru: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం లో 14…
Read More » -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకంపై హాట్ కామెంట్స్ చేశారు ఆయన. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక…
Read More » -
KTR: దుష్ప్రచారం చేస్తున్నవారికి చట్టపరంగా తగిన సమాధానం చెప్తా
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీట్ చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్…
Read More » -
BJP: జులై 1న టీ.బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక
BJP: జులై 1న తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఎల్లుండి నామినేషన్లు నమోదు కానున్నాయి. జులై…
Read More » -
MLC కవితతో సీపీఐ ఎంపీ సందోష్ భేటీ
MLC కవితతో సీపీఐ ఎంపీ సందోష్ భేటీ అయ్యారు. బంజారాహిల్స్ కవిత నివాసానికి వెళ్లిన రాజసభ సభ్యుడు సందోష్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…
Read More » -
యాంకర్ స్వేచ్ఛ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
హైదరాబాద్లో న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. చిక్కడపల్లి పీఎస్ పరిధిలోని జవహర్నగర్లో తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని బల వర్మణానికి పాల్పడింది.…
Read More » -
రేపు నిజామాబాద్కు అమిత్ షా
Amit Shah: రేపు తెలంగాణకు వస్తున్నారు కేంద్రమంత్రి అమిత్ షా. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో…
Read More » -
Road Accident: ఆర్టీసీ బస్సు యూటర్న్ తీసుకుంటుండగా.. బైక్తో ఢీకొట్టిన యువకులు
Road Accident: హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టింది. బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. జీడిమెట్ల పీఎస్ ఎదుటే…
Read More » -
GHMC ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్లోని GHMC ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ పాలన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టారు. అన్నపూర్ణ కేంద్రాలను. ఇందిరమ్మ క్యాంటీన్లుగా…
Read More » -
Warangal: కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుమారుడు
Warangal: వరంగల్ జిల్లా సంగెం మండలంలో దారుణం జరిగింది. తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కసాయి కొడుకు. ఘటనలో మహిళ వినోద తీవ్రంగా గాయపడింది. మెరుగైన…
Read More »