-
ఆంధ్ర ప్రదేశ్
దారుణం .. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన…
Read More » -
తెలంగాణ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు పట్టివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్లోని 10వ ఫ్లాట్ఫామ్పై గంజాయి చాక్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్డీ బృందం, ఎక్సైజ్ పోలీసులు…
Read More » -
జాతియం
బీమా డబ్బు కోసం భార్యను చంపేసిన భర్త
జార్ఖండ్లో బీమా డబ్బుల కోసం ఓ భర్త తన భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వివాహం జరిగిన నాలుగు నెలలకే బీమా నగదు కోసం…
Read More » -
జాతియం
Prashant Kishor: బిహార్ ఎన్నికల్లో పోటీ చేయను
Prashant Kishor: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…
Read More » -
సినిమా
Mouli Tanuj: మౌళికి మైత్రి జాక్పాట్!
Mouli Tanuj: యూట్యూబ్ స్టార్ మౌలి తనుజ్ ‘లిటిల్ హార్ట్స్’తో బాక్సాఫీస్ను షేక్ చేశాడు. ఈ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఆయనకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం కర్నూలు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
Read More » -
జాతియం
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు
మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించారు మల్లోజుల. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల కిందట వేణుగోపాల్ రావు లేఖ రాశారు. కొన్నిరోజులుగా పార్టీ…
Read More » -
సినిమా
ఎల్లమ్మ: షాకిస్తున్న హీరోల ఎగ్జిట్!
Yellamma: బలగం దర్శకుడు వేణు యల్దండి తన రెండో చిత్రం ఎల్లమ్మను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నాని, నితిన్, శర్వానంద్ వరుసగా ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు…
Read More »

