-
తెలంగాణ
రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై హెచ్ఆర్సీ కేసు నమోదు
నిజామాబాద్ రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై కేసు నమోదైంది. తెలంగాణ HRCసుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు నమోదైంది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య…
Read More » -
సినిమా
రామ్-భాగ్యశ్రీ లవ్ కన్ఫర్మ్?
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఆఫ్-స్క్రీన్ లవ్ టాక్ వైరల్…
Read More » -
తెలంగాణ
అడవి దున్న దాడి.. మేకల కాపరి మృతి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అడవి దున్న దాడిలో మేకల కాపరి మృతి చెందాడు. కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన కల్తీ గోవిందును అడవి దున్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Bhumana: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు పోలీసుల నోటీసులు
Bhumana: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఆరోపణలపై మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. శ్రీవెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై భూమన ఆరోపణలు చేశారు. ఆరోపణలకు…
Read More » -
సినిమా
తమన్నాపై రాఖీ సావంత్ ఫైర్!
బాలీవుడ్ ఐటమ్ క్వీన్ రాఖీ సావంత్ మరోసారి వివాదంలో చిక్కింది. తమన్నా భాటియా లేటెస్ట్ పాట ‘గఫూర్’ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ఈ తరం ఐటమ్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్వర్కింగ్ కి సహకారం అందించండి
Nara Lokesh: సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ భారత్లో అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి నారా లోకేష్ . దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ…
Read More » -
తెలంగాణ
Harish Rao: కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ
Harish Rao: కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్తీ పట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను సందర్శించారు హరీష్…
Read More » -
సినిమా
కాంత రిలీజ్ డేట్ ఫిక్స్!
Kaantha: దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. 1950ల మద్రాస్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆసక్తి, భావోద్వేగాలను అందిస్తుంది. సెల్వమణి…
Read More » -
అంతర్జాతీయం
US: H-1B ఫీజును లక్ష డాలర్లుగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన లక్ష డాలర్ల H-1B వీసా ఫీజు రుసుముపై నెలరోజుల గందరగోళానికి తెరపడింది. భారతీయులతో సహా అమెరికాలో ఇప్పటికే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు
Tirumala: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందించారు. గత 11 నెలల్లో రికార్డు స్థాయిలో 918.6 కోట్లు రూపాయలు వచ్చాయి. అన్నప్రసాదం, శ్రీవాణి ట్రస్ట్లకు అత్యధికంగా…
Read More »