-
ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు బస్సు ప్రమాదం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
Ponnam Prabhakar: కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సులపై రోజువారి రవాణా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు ప్రమాదం.. రమేష్ కుటుంబం సజీవదహనం
కర్నూల్ బస్సుప్రమాదం నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. గొల్లవారిపల్లికి చెందిన రమేష్, అతని కుటుంబసభ్యులు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. రమేష్ కుటుంబం బెంగళూరులో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kurnool Bus Accident: నిబంధనలకు విరుద్ధంగా వి.కావేరి ట్రావెల్స్.. ముగిసిన ఫిట్నెస్ గడువు
Kurnool Bus Accident: నిబంధనలకు విరుద్ధంగా వి.కావేరి ట్రావెల్స్ బస్సును నడుస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసిన ట్రావెల్స్ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పలువురి…
Read More » -
సినిమా
Rajini-Lokesh: రజనీ-లోకేష్ నుంచి మరో బ్లాక్బస్టర్?
Rajini-Lokesh: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ‘కూలి’ మిశ్రమ స్పందన పొందింది. లోకేష్ మరోసారి రజనీతో బ్లాక్బస్టర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం అభిమానులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్ డ్రైవింగ్ చలానాలు
ప్రమాదానికి గురైన వి.కావేరి బస్సుపై భారీగా చలాన్లు నమోదయ్యాయి. బస్సుపై 23వేల 120 రూపాయాల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 జనవరి నుంచి బస్సుపై…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: కర్నూల్ ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆరా
Revanth Reddy: కర్నూల్ ప్రమాదం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్వాల్ కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.…
Read More » -
సినిమా
Janhvi Kapoor: వరుస ప్లాపులు.. సినిమాలకు జాన్వీ బ్రేక్?
Janhvi Kapoor: జాన్వీ కపూర్ 2025లో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. కొత్త చిత్రాలు సైన్ చేయకుండా రామ్చరణ్ పెద్ది చిత్రంపై దృష్టి పెడుతున్నారు.భారీ ఆఫర్లు వస్తున్నా…
Read More » -
జాతియం
PM Modi: బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని
PM Modi: కర్నూల్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్గ్రేషియా…
Read More » -
జాతియం
Droupadi Murmu: ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తీవ్రంగా కలచివేసింది
Droupadi Murmu: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
Chandrababu: కర్నూల్ జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం చంద్రబాబు…
Read More »