తెలంగాణ
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు పట్టివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్లోని 10వ ఫ్లాట్ఫామ్పై గంజాయి చాక్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్డీ బృందం, ఎక్సైజ్ పోలీసులు…
Read More » -
నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్
Maganti Sunitha: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నా రు. హంగూఆర్భాటానికి తావు లేకుండా తొలిసెట్…
Read More » -
జూబ్లీహిల్స్లో నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ పోరుబాట
BRS: జూబ్లీహిల్స్లో నకిలీ ఓట్లపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నేడు హైకోర్టును ఆశ్రయించనుంది బీఆర్ఎస్. నకిలీ ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేయనుంది. జూబ్లీహిల్స్లో 12 వేల ఓట్లు…
Read More » -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం.. సెలూన్లో హెయిర్ కట్ చేసిన మల్లారెడ్డి
Mallareddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి…
Read More » -
Bandi Sanjay: కమలం పువ్వు గొప్పతనం తెలుసుకో కేటీఆర్
Bandi Sanjay: మాజీ మంత్రి కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ గుర్తు అయిన తామర పువ్వుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి…
Read More » -
చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వార్నింగ్
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు మండలం సంగెం కలాన్…
Read More » -
Nowhera Shaik: నౌహీరా షేక్ ఆస్తుల వేలం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ
Nowhera Shaik: ప్రముఖ పారిశ్రామికవేత్త నౌహీరా షేక్ కు సంబంధించిన ఆస్తులను ఈడీ వేలం వేస్తోంది. ఈ నేపథ్యంలోనే వేలంలో పాల్గొన్న వారికి నౌహీరా షేక్ బెదిరింపులకు…
Read More » -
కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సంచలన కామెంట్స్.. బీఆర్ఎస్ని గెలిపిస్తారా? కాంగ్రెస్ను గెలిపిస్తారా?
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని.. ప్రజలు…
Read More » -
Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్ల ఆస్తులు ఎటాచ్
Kaleshwaram: కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్. నీటిపారుదల సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది.…
Read More » -
హైదరాబాద్లో దారుణం.. కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ బాలానగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పద్మారావు నగర్ ఫేజ్ వన్లో సాయిలక్ష్మి, అనిల్ దంపతులు ఉంటున్నారు. కుటుంబ…
Read More »