తెలంగాణ
-
Hyderabad: మరో ప్రైవేట్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
Hyderabad: హైదరాబాద్ ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్పేట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు…
Read More » -
Ponnam Prabhakar: ఆటో నడిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మంత్రులు దూసుకుపోతున్నారు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూసఫ్గూడలో ప్రచారం నిర్వహించిన మంత్రి…
Read More » -
Nirmal: ఆరో తరగతి విద్యార్థిపై సీనియర్ విద్యార్థుల లైంగిక దాడి
Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మస్కాపూర్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా…
Read More » -
Kavitha: జాగృతి జనం బాట ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
Kavitha: జాగృతి జనం బాటతో తెలంగాణలో సామాజిక న్యాయం సాధిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నుంచి పర్యటన ప్రారంభించే ముందు హైదరాబాద్ గన్పార్క్ దగ్గర…
Read More » -
మద్యం టెండర్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Telangana: తెలంగాణ మద్యం టెండర్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. టెండర్ల గడువు పొడగింపును సవాల్ చేస్తూ ఐదుగురు వ్యాపారులు హైకోర్టులో పిటిషన్…
Read More » -
Harish Rao: ఫలించిన హరీశ్ రావు కృషి.. సొంతూళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు
Harish Rao: ఫలించిన హరీశ్ రావు కృషి సొంతూళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులుబీఆర్ఎస్ నేత, మాజి మంత్రి హరీష్ రావు చేసిన కృషి…
Read More » -
Fire Accident: మూసాపేటలో అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు
Fire Accident: హైదరాబాద్ పరిధిలోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఉన్న గోడౌన్లో శనివారం ఒక్కసారిగా…
Read More » -
Kavitha: నేటి నుంచి కవిత జాగృతి జనం బాట
Kavitha: జాగృతి జనం బాట కార్యక్రమంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి జిల్లాల యాత్ర చేపట్టనున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33జిల్లాల్లో యాత్రకు రూట్…
Read More » -
సిద్దిపేట జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన
Jishnu Dev Varma: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా గౌరారంలోని కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీని గవర్నర్ సందర్శించారు.…
Read More » -
కూలీలపై తేనెటీగల దాడి..15 మందికి తీవ్ర గాయాలు
తేనెటీగల దాడిలో 15 మంది గాయపడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటుచేసుకుంది. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన 15 మంది కూలీలు వ్యవసాయ పనులు…
Read More »