తెలంగాణ
-
హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో కాల్పుల కలకలం
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో కాల్పుల కలకలం రేపింది. స్థానిక శాలివాహన నగర్ పార్క్ దగ్గర.. చందు నాయక్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చందు…
Read More » -
Mahabubabad: యూరియా కోసం అన్నదాతల పడిగాపులు
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు గాస్తున్నారు. కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లిలో యూరియా బస్తాల కోసం బారులు తీరారు.…
Read More » -
బీసీ హాస్టల్ పైనుంచి దూకి ఐదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
భువనగిరి జిల్లా తూప్రాన్పేట్లో విషాదం చోటుచేసుకుంది. బీసీ హాస్టల్ భవనం పైనుండి ఐదో తరగతి విద్యార్థిని కిందకు దూకింది. నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చే…
Read More » -
Puvvada Ajay: బీఆర్ఎస్ హయాంలో పువ్వాడ అజయ్ హవా
Puvvada Ajay: బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆ నేత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవి చూశారు. సాధారణ ఎన్నికలు జరిగి…
Read More » -
మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిట్ ఎదుట బీఎస్పీ నేత వట్టే జానయ్య విచారణకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వట్టే…
Read More » -
నేడు సూర్యాపేట జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇవాళ సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Read More » -
సిరిసిల్లా జిల్లా వేములవాడలో హైటెన్షన్
సిరిసిల్లా జిల్లా వేములవాడలో హైటెన్షన్ నెలకొంది. తిప్పాపురం బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూతన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా.. బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇండ్లను అధికారులు ఖాళీ…
Read More » -
కల్తీకల్లు ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్ కూకట్పల్లి కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 11కి పెరిగింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ…
Read More » -
MLC Kavitha: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు
MLC Kavitha: ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు…
Read More » -
Khammam: తన కష్టాని పాట రూపంలో పాడిన రైతు
Khammam: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం రామచంద్రాపురంలో రైతు పండించిన ఆకుకూరలు అమ్మకానికి తీసుకురాగా ఓ వినియోగదారుడు ఐదు రూపాయలకే ఆకుకూర కట్ట అడగ్గా ఆవేదనతో తాను…
Read More »