తెలంగాణ
-
Kishan Reddy: 10శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. నేను బీసీ రిజర్వేషన్ల బాధ్యత తీసుకుంటా
Kishan Reddy: ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీస్తేనే తాను బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింలకు 10…
Read More » -
Harish Rao: హామీలు అమలుచేయలేని సీఎం..ఢిల్లీ వెళ్లి అబద్దాలు చెబుతున్నాడు
Harish Rao: ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి నీళ్లను బనకచర్ల ద్వారా ఆంధ్రాకు తరలించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.…
Read More » -
Ponnam: రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో లేవని కిషన్ రెడ్డి రాసివ్వగలరా..?
Ponnam: బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 10శాతం ముస్లిం రిజర్వేషన్ల పేరుతో బీజేపీ బిల్లును అడ్డుకుంటుందని మండిపడ్డారు.…
Read More » -
Revanth Reddy: కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు
Revanth Reddy: కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. కిషన్ రెడ్డి పూర్తిగా డాక్యుమెంట్లు…
Read More » -
Kishan Reddy: ఢిల్లీలో ప్రదక్షిణ తప్ప.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గురివింద గింజలా వైఫల్యాల నుంచి ప్రజల…
Read More » -
Rajagopal Reddy: సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకుంటే మంచిది
Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవి కావాలనుకుంటే తనకు కేసీఆరే ఇచ్చేవాడని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చినందునే…
Read More » -
Bandi Sanjay: ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా
Bandi Sanjay: కాంగ్రెస్ ధర్నాపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు ముమ్మాటికి…
Read More » -
Ponnam: హైదరాబాద్ లో కవిత చేసేది పొలిటికల్ ధర్నా
Ponnam: బీసీ రిజర్వేషన్లను సాధించడానికే ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్లు అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని…
Read More » -
హన్మకొండ లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
హన్మకొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. కమలాపూర్ మండలం నేరేళ్లలో ఇసుక అక్రమ తవ్వకాలు పాల్పడుతున్నారు. అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గత…
Read More » -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. చెవుల్లో గడ్డిమందు పోసి దారుణ హత్య
భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరుచూ వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటననే మరోసారి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. అనైతిక సంబంధానికి అడ్డు వస్తున్నారనే…
Read More »