-
సినిమా
Tamannaah: ప్రియుడిపై తమన్నా సంచలన వ్యాఖ్యలు!
Tamannaah: తమన్నా గత ప్రేమ వైఫల్యంపై నోరు విప్పింది. రిలేషన్లో అబద్ధాలు సహించలేనని స్పష్టం చేసింది. నిజాయితీ కంటే ముఖ్యమైనది ఏమీ లేదని పేర్కొంది. విజయ్ వర్మతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీరు
కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో 15 వేల క్యూ సెక్కులు నీటిని దిగువకు…
Read More » -
తెలంగాణ
ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలు
కళాశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. జూలూరుపాడులోని సాధన జూనియర్ కళాశాలకు విద్యార్థులను తీసుకుని వెళ్తున్న ఆటో…
Read More » -
సినిమా
Mass Jathara: మాస్ జాతర ఎలా ఉంది?
Mass Jathara: మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న ప్రీమియర్లతో విడుదలైంది. దర్శకుడు భాను మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ…
Read More » -
జాతియం
Modi: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Modi: కాశీబుగ్గ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు మోడీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్-విజయవాడ ఎన్హెచ్పై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని రైలు బ్రిడ్జి కింద వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలకు…
Read More » -
సినిమా
Sushant Singh: సుశాంత్ హత్య ఆరోపణలు సంచలనం!
Sushant Singh: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం మరోసారి చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల తర్వాత అతని సోదరి శ్వేత సంచలన ఆరోపణలు చేశారు. ఆత్మహత్య కాదు, హత్యే అంటూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది
Chandrababu: కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో భక్తులు మృతిచెందడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కాశీబుగ్గలో ఆలయంలో తొక్కిసలాట.. పదిమంది మృతి
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమంది భక్తులు చనిపోగా తొమ్మిది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Narasaraopet: తక్కువ ధరకే బంగారం.. రూ. 25 లక్షలతో పరార్!
Narasaraopet: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని చెప్పి రూ.25 లక్షలకు టోకరా వేశారు దుండగులు. కోటప్పకొండ యూటీ వద్ద డీల్ మాట్లాడుదాం రమ్మని…
Read More »