-
క్రీడలు
Womens World Cup 2025 : రికార్డ్ చేజింగ్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా అద్భుతం సృష్టించింది. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
Revanth Reddy: తెలంగాణను మొంథా తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్…
Read More » -
అంతర్జాతీయం
Trump-Jinping: ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్పింగ్ భేటీ
Trump-Jinping: రెండు దేశాలు ప్రపంచంలోనే అగ్రగాములు. నెంబర్ 1 కావడం కోసం ఇరు దేశాలు పోటీపడుతున్నాయ్. కానీ ఒకరికి ఒకరిపై విశ్వాసం మాత్రం ఉండదు. ఒకరికి మరో…
Read More » -
తెలంగాణ
Road Accident: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి
Road Accident: ఖమ్మం జిల్లా కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ పక్కానే…
Read More » -
సినిమా
బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ ధూమ్!
Baahubali The Epic: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్కు అద్భుత స్పందన లభిస్తోంది. నేడు ప్రీమియర్స్ విదేశాల్లో ఆరంభమయ్యాయి.…
Read More » -
తెలంగాణ
Eatala Rajendar: అధికారం శాశ్వతం కాదు.. నేలపైకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించండి
Eatala Rajendar: సీఎం రేవంత్రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైరయ్యారు. సీఎం వసూళ్లను పక్కనపెట్టి ప్రజల గురించి పట్టించుకోవాలని ఈటల రాజేందర్ కోరారు. తుఫాన్ వల్ల నష్టపోయిన…
Read More » -
తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. దోసెలు వేసిన మంత్రులు పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా హైదరాబాద్ యూసఫ్ గూడ డివిజన్లోని కృష్ణ నగర్లో నిర్వహించిన ఎన్నికల…
Read More » -
సినిమా
Malavika Mohanan: చిరు సినిమాలో మాళవిక లేదు!
Malavika Mohanan: మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ అనే పుకార్లు వ్యాప్తి చెందాయి. మాళవిక స్వయంగా ఈ రూమర్లను ఖండించింది. తనను ఎవరూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: తుపానుపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
YS Jagan: మొంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యంగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు
Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను విడదల రజిని పరామర్శించారు. భారీ వర్షాలతో…
Read More »