-
తెలంగాణ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పవన్కల్యాణ్, నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
Road Accident: ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన…
Read More » -
తెలంగాణ
Chevella: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…
Read More » -
తెలంగాణ
PM Modi: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
PM Modi: రంగారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. మృతుల…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
Revanth Reddy: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా…
Read More » -
క్రీడలు
ICC Women World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు… తొలిసారి వరల్డ్ కప్ కైవసం
ICC Women World Cup 2025: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాపై ఇండియా…
Read More » -
తెలంగాణ
Chevella: చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
Chevella: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 20 మంది…
Read More » -
సినిమా
చిరుపై అసభ్య పోస్టులకు రెండు కేసులు!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు వైరల్ అయ్యాయి. డీప్ ఫేక్ వీడియోలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసింది. చిరంజీవి ఫిర్యాదుతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP: ఏపీలో కొత్త జిల్లాలపై సర్కారు ఫోకస్..!
AP: ఏపీలో జిల్లాల ఎపిసోడ్ ఎంతుకూ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడున్న 26 జిల్లాలతో పాటు మరో ఆరు కొత్త జిల్లాలు రాబోతున్నాయన్న ప్రచారం జరిగింది. కట్…
Read More » -
తెలంగాణ
కడెం ప్రాజెక్టులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గల్లంతు
ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడెం ప్రాజెక్టులో పడి గల్లంతయ్యారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పైకి ఫోటో దిగడానికి వచ్చిన కరీంనగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్…
Read More » -
సినిమా
Ajith Kumar: తొక్కిసలాటపై అజిత్ హెచ్చరిక!
Ajith Kumar: తమిళనాడు కరూర్ ర్యాలీలో తొక్కిసలాట దుర్ఘటనపై అజిత్ స్పందించాడు. అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చాడు. సినీ తారల చుట్టూ గందరగోళాలు ఎందుకని ప్రశ్నించాడు. మీడియా,…
Read More »