-
సినిమా
బాలికలకు ఇళయరాజా అవకాశం!
సంగీత దిగ్గజం ఇళయరాజా కుమార్తె భవతారణి స్మృతికి ‘భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా’ ఏర్పాటు చేస్తున్నారు. అయితే 15 ఏళ్లలోపు బాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది. గానం, వాయిద్యాల్లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
జోగి రమేష్ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్శాఖ పిటిషన్
జోగి రమేష్ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్శాఖ పిటిషన్ పిటిషన్ వేసింది. జోగి రమేష్ను 10 రోజుల కస్టడీకి కోరింది. జోగి రమేష్తో పాటు జోగి రామును కస్టడీకి…
Read More » -
తెలంగాణ
నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట సూసైడ్
నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట మృతి సంచలనంగా మారింది. ప్రియురాలి ఆత్మహత్యకు మరుసటి రోజే ప్రియుడు చనిపోవడం కలకలం రేపింది. లోకేశ్వరం మండలం వట్టోలి గ్రామానికి చెందిన…
Read More » -
తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న రోడ్డు ప్రమాదాలు
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డుప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ తీరు మారడం లేదు. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్పల్లి…
Read More » -
సినిమా
ప్రభాస్ స్టార్డమ్.. బాలీవుడ్ అసూయ?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా అతిపెద్ద సూపర్స్టార్గా ఎదిగారు. సౌత్, నార్త్ మార్కెట్లలో ఆయనకు భారీ ఆదరణ లభిస్తోంది. ఈ స్టార్డమ్ బాలీవుడ్లో కొందరిని…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్
హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. గచ్చిబౌలిలో SM లగ్జరీ గెస్ట్ రూమ్పై పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 31.2 గ్రాముల ఎండీఎంఏ, 3…
Read More » -
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విశాఖ జిల్లాలో భూప్రకంపనలు
Earthquake: విశాఖ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. అల్లూరి జిల్లా జి.మాడుగులలో…
Read More » -
సినిమా
దృశ్యం3 కి అడ్డంకులు?
Drishyam 3: దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం3ని బహుభాషల్లో తీయాలని ప్లాన్ చేశారు. మలయాళంలో మోహన్లాల్ వెర్షన్ మాత్రమే కొనసాగుతోంది. తెలుగు, హిందీ వెర్షన్లు షెడ్యూల్, లీగల్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
మాజీ మంత్రి జోగి రమేష్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది.…
Read More »