TTD
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.70 కోట్లు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 04 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు 08 గంటల సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల
Tirumala: తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని.. ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. భక్తులు గ్యాలరీల్లోకి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వ దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు 15 గంటల సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: అన్నప్రసాదం మెనూలో మసాలా వడ.. మొదటిరోజు ఐదువేల మందికి వడ్డింపు
Tirumala: శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు.. నేటి నుంచే ఏప్రిల్ దర్శన టికెట్లు విడుదల
Tirumala: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు.. నేటి నుంచే ఏప్రిల్ దర్శన టికెట్లు విడుదల వివరాలు ఇవిగో.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో ఘనంగా భోగి వేడుకలు..
Tirumala: తిరుమలలో భోగి వేడుకలు అంబరాన్ని అంటాయి. శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర టీటీడీ సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున గుమ్ముకూడి భోగి మంటలు వేశారు. గోవింద…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
TTD: తిరుపతి ఘటన.. బాధితులకు పరిహారం పంపిణీ కోసం 2 బృందాలు
TTD: తిరుపతి ఘటన బాధిత కుటుంబాలకు నేటి నుంచి పరిహారం ఇవ్వనుంది టీటీడీ. దీని గురించి బోర్డు సభ్యులతో 2 బృందాలను నియమించారు పాలక మండలి ఛైర్మన్.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పవన్ కల్యాణ్ సూచనలను కచ్చితంగా పాటిస్తాం: బీఆర్ నాయుడు
తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షమాపణ చెప్పే అంశం కాకరేపింది. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అధికారులు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి.. భారీగా పాల్గొన్న భక్తులు
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాని పురస్కరించుకొని.. చక్రస్నాన మహోత్సవాని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్కు ప్రాతకాల కైంకర్యాలు చేశారు. అనంతరం గర్భాలయం నుంచి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Naveen Kumar Reddy: భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది
Naveen Kumar Reddy: తిరుమల ఘటనపై బీజేపీ నాయకుడు నవీన్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ శాఖల…
Read More »