Tirumala
-
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం చంద్రబాబు
Chandrababu: వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉదయం 10 గంటలకు…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డెకాయిట్ సినిమా బృందం
తిరుమల శ్రీవారిని డెకాయిట్ సినిమా బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అనగనగా ఒక రాజు చిత్ర బృందం,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి సేవలో చాగంటి కోటేశ్వరరావు
ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుడు బ్రహ్మాశ్రీ చాగంటి కోటిశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబం, హీరోయిన్ డింపుల్ హయాతి, రచయిత చంద్రబోస్, టేబుల్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. నిన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరి దగ్గర బారులు తీరిన వాహనాలు
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. వీక్ ఎండ్, సంక్రాంతి…
Read More » -
సినిమా
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తనికెళ్ల భరణి
Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ డా.వి. నారాయణన్ తిరుమ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు హోంమంత్రి. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమెకు…
Read More »