Chandrababu
-
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారు
Chandrababu: చిట్చాట్లో వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్నారు. అమరావతిపై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
Chandrababu: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన ఆయన, అమరావతికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి, 10. 40 ని.లకు పోలవరం ప్రాజెక్ట్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు చంద్రబాబు అధ్యక్షతన CRDA, SIPB సమావేశం
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల ఆకర్షణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్
చంద్రబాబుతో చెప్పి రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు డిమాండ్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: 2025లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్
Kollu Ravindra: 2025లో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమాన్ని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ లో కన్నీళ్లు పెట్టుకున్న రాంప్రసాద్ రెడ్డి
ఏపీ మంత్రివర్గ సమావేశంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉందన్న ప్రతిపాదన తెరపైకి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Chandrababu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రజాభిప్రాయాల మేరకు ప్రభుత్వం స్వల్ప…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే
AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన…
Read More »