AP News
-
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Chandrababu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రజాభిప్రాయాల మేరకు ప్రభుత్వం స్వల్ప…
Read More » -
తెలంగాణ
Jagga Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోడీ కన్ను పడింది
Jagga Reddy: ఏపీ రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను పాలకులు నట్టేట ముంచుతున్నారని అన్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుండుగోలు హైవే సమీపంలో రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను గుర్తు తెలియని వాహనం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Bhuvaneswari: నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటన
Nara Bhuvaneswari: కృష్ణా జిల్లా నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా నిమ్మకూరు గ్రామం ఆర్చ్ వద్ద భువనేశ్వరికి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వర్ల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Gummidi Sandhya Rani: ప్రెస్మీట్లో తీవ్ర భావోద్వేగానికి లోనైన మంత్రి సంధ్యారాణి
Gummidi Sandhya Rani: ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రెస్ మీట్లో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కుటుంబ సభ్యులు, పీఏపై గత కొంతకాలంగా జరుగుతున్న అసత్య…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Satyakumar: పీపీపీపై మాట్లాడే అర్హత జగన్కు లేదు
Satyakumar: వైద్య కళాశాలల్లో బాలికల వసతిగృహం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వలేని జగన్కు పీపీపీ గురించి మాట్లాడే అర్హత లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
గుర్తు తెలియని వాహనం ఢీకొని పెద్దపులి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పెద్దపులి అక్కడికక్కడే మరణించిన ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. సిరిగిరిపాడు గ్రామ శివారులోని ఎన్హెచ్ 565పై.. తెల్లవారుజామున గుర్తు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Chandrababu: నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి షెడ్యూల్ ఉదయం 09.30 గంటలకు ‘క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్’లో భాగంగా విద్యార్థులతో వర్చువల్ గా సమావేశం కానున్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం
ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షులను నియమించారు. 25 లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు.. ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. 5 జిల్లాల్లో మహిళలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Visakha: రోడ్డు పనుల్లో బయటపడ్డ రాములోరి విగ్రహం
Visakha: విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీ సమీపంలోని సుద్దగేడ్డలో రాములోరి విగ్రహం బయటపడింది. జీవీఎంసీ పనులు చేస్తుండగా రాములోరి విగ్రహం బయటపడినట్లు తెలుస్తోంది. అయితే విషయం…
Read More »