ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత

Tirumala: తిరుమల శ్రీవారిని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.