ఆంధ్ర ప్రదేశ్

Raghurama Krishna: అమరావతిపై విషప్రచారం చేస్తున్నారు

Raghurama Krishna: హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు అమరావతి మహిళలు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు విధివిధానాలు నేర్పాల్సిన వ్యక్తి.. జర్నలిజం విలువలు మర్చిపోయాడని అన్నారు.

అమరావతి పై ముందు నుంచే విషప్రచారం చేస్తున్నారని అన్నారు. సాక్షిలో ప్రచారం అయితే సాక్షికి సంబంధం లేదు అంటే ఎవరూ ఊరుకుంటారని ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button