ఆంధ్ర ప్రదేశ్

Jagan: పొదిలి పర్యటనలో .. రాళ్లు విసిరి గలాటా చేయించారు

Jagan: మాజీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారు. వారిని పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్లేందుకు పయనమయ్యారు.

ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివచ్చారు. కానీ మేం వెళ్లే మార్గంలో టీడీపీ కార్యకర్తలను పెట్టి రాళ్లు విసిరి గలాటా చేయించారన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button