ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ .. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.70 కోట్లు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం 04 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు 08 గంటల సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

నిన్న శ్రీవారి దర్శించుకున్న 65,278 మంది భక్తులు దర్శించుకోగా 22,077 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారికి రూ. 3.70 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button