తెలంగాణ

వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా కంపించిన భూమి

వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి మండలం పరిధిలో భూకంపం వచ్చింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్ నగర్ లో ప్రకంపణలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. భయాందోళనలకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి బయటకు పరుగులు తీశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button