ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠలోని 09 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 68,705 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 25,382 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.62 కోట్లు.