ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సరైన కాలంలో దేశానికి సరైన నాయకుడు మోడీ

Chandrababu: మోడీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణం సభలో సీఎం చంద్రబాబు మోడీ పాలనలో 50 శాతం పేదరికం పోయిందని తెలిపారు. మన దేశానికి ప్రధానిగా మోడీ ఉండటం గర్వకారణం అన్నారు. సరైన కాలంలో దేశానికి సరైన నాయకుడు మోడీ అని కొనియాడారు.