ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఏపీకి అమరావతే ఏకైక రాజధాని

Chandrababu: ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని ఫైర్ అయ్యారు. ఐదేళ్ల పాటు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అనాథలా మిగిల్చారని మండిపడ్డారు.
పల్నాడు జిల్లా యల్లమందలో పింఛన్ల పంపిణీలో.. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు సీఎం.