తెలంగాణ
-
సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ…
Read More » -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యాయత్నం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. హయత్ నగర్లోని ఇంట్లో తుపాకీతో కాల్చుకుని గన్మెన్ చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చైతన్యను కామినేని ఆసుపత్రికి తరలించి…
Read More » -
Droupadi Murmu: శాంతి సర్వోవర్ను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu: హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారిస్ శాంతి సర్వోవర్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. బ్రహ్మ కుమారిస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.…
Read More » -
Telangana Assembly Session : డిసెంబర్ 28 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ?
Telangana Assembly Session: అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ నెల…
Read More » -
Sangareddy: పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
Sangareddy: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కా వడగామ గ్రామ శివారులో ఉన్న శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పత్తి…
Read More » -
KCR: ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్
KCR: ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఉద్యమ…
Read More » -
Cold Wave: చలి పంజాకు విలవిల్లాడుతున్న తెలంగాణ
Cold Wave: తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు జిల్లాలు చలి పులి పంజాకు చిక్కి విలవిలలాడుతున్నాయి. శనివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కోహీర్…
Read More » -
Nizamabad: నకిలీ నోట్ల కలకలం
Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు క్రాప్ లోన్ కట్టేందుకు…
Read More » -
Hanumakonda: విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్
Hanumakonda: ఓ విద్యార్థిని టీచర్ చితకబాదడంతో విద్యార్థిని చేయి విరిగింది. ఈ సంఘటన హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.…
Read More » -
Revanth Reddy: 18 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ సీరియస్!
Revanth Reddy: తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్…
Read More »