తెలంగాణ
-
ఢిల్లీలో నేడు CWC సమావేశం
ఢిల్లీలో నేడు CWC సమావేశం జరగనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ఇందిరా భవన్లో CWC భేటీ జరగనుంది. జీ రామ్ జీ…
Read More » -
భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా 7వ రోజు స్వామివారు శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.…
Read More » -
పరిషత్ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమా?
Telangana: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు. బలహీన వర్గాల ఆశ, ఆశయాన్ని మేనిఫెస్టో రూపంలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కారణాలు ఏమైనా…
Read More » -
కొండగట్టు అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు…
Read More » -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఆరా మస్తాన్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో రెండుసార్లు సిట్ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చిన ఆరా…
Read More » -
Kadthal: వైభవంగా పత్రీజీ ధ్యాన మహాయాగాలు
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మర్షి పితామహా పత్రీజీ జీవిత చరిత్రపై రూపొందించిన పత్రీజీ…
Read More » -
జహీరాబాద్-బీదర్ రహదారిపై రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బీదర్ రోడ్డు రైల్వే గేటు సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ…
Read More » -
Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు,…
Read More » -
Kavitha: కవిత యుద్ధం ఎవరిపై? కవిత వెంట నడిచేవారెవరు?
Kavitha: కవిత రాజకీయ వ్యూహాలపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఆమె పోరాటం ఎవరిపై? అధికార పార్టీపై కవిత పోరాటం సాగిస్తుందా? ప్రతిపక్షాన్ని టార్గెట్గా చేసుకుని కవిత…
Read More » -
వేములవాడ బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాజన్నను దర్శించుకున్న…
Read More »