తెలంగాణ
-
మంత్రి ప్రెజెంటేషన్.. ఎమ్మెల్యేల గాఢనిద్ర
మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండగా కొద్ది మంది శాసనసభ్యులు సభలో నిద్రపోయారు. బీజేపీ శాసనసభ్యులు నిద్రపోతున్న విజువల్స్ లైవ్ కెమెరాల్లో రికార్డ్…
Read More » -
Khandeva Jatara: ఖాందేవ్ జాతర ప్రారంభం.. 2.5 కిలోల నువ్వుల నూనె తాగిన మహిళ
Khandev Jatara: పుష్య పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. అర్ధరాత్రి మహా పూజలతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు…
Read More » -
అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ భూ నిర్వాసితులు
ప్రాజెక్టుల కింద నష్టపోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి జరిగింది. ఆదిలాబాద్ భూ నిర్వాసితులు చేసిన ముట్టడికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే…
Read More » -
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత .. లాఠీ ఛార్జి, పలువురు అరెస్ట్
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టుడికి యత్నించారు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు.…
Read More » -
హైదరాబాద్ మేయర్ పీఠంపై పార్టీల గురి.. ఇప్పటి నుంచే GHMC ఎన్నికల కోసం వ్యూహాలు?
GHMC Election: విలీనం, విభజనపై గందరగోళం నడుస్తూ ఉండగానే..డీలిమిటేషన్పై పొలిటికల్ పార్టీలు కస్సుబుస్సుమంటుండగానే..గ్రేటర్ రూపు మారింది..ఔటర్ వరకు విస్తరించింది. మహానగర విస్తీర్ణం పెద్దగా అయిపోయింది. దేశంలోనే అతిపెద్ద…
Read More » -
కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ
భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నల్లపు దుర్గా ప్రసాద్కు మరణశిక్ష తప్పదని మావోయిస్టులు…
Read More » -
ఏసీబీకి చిక్కిన కొల్లూరు ఎస్సై
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ సబ్-ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఎం.…
Read More » -
పొగమంచుతో కమ్ముకున్న వేములవాడ పట్టణం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం పొగ మంచుతో కమ్ముకుపోయింది. పొగమంచు తీవ్రత అధికంగా ఉండడంతో రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…
Read More » -
కాంగ్రెస్ నాయకులకు భోజనాలు వడ్డించిన సీఐ
నకిరేకల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఖాకీ గౌరవంపై తీవ్ర చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. పోలీస్ అధికారిగా విధులు నిర్వహించాల్సిన నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు అధికార కాంగ్రెస్…
Read More » -
కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మొండికుంట ఎల్లమ్మ తల్లి గుడి వద్ద కాలేజ్ బస్సు బోల్తా పడింది. పలువురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో…
Read More »