జాతియం
-
కేరళలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
కేరళలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా తొమ్మిది జిల్లాల్లోని విద్యా సంస్థలకుసెలవు ప్రకటించారు. కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురంలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.…
Read More » -
Modi: టర్కీకి తగిన రీతిలో గుణపాఠం నేర్పేందుకు మోడీ స్కెచ్
Modi: ఆపరేషన్ సిందూర్ సందర్భంలో శత్రుదేశం పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన టర్కీ గుండెల్లో గుబులు మొదలైంది. ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత ప్రధాని భారీ…
Read More » -
నేడు అహ్మదాబాద్కు ఖర్గే, రాహుల్గాంధీ
నేడు అహ్మదాబాద్కు ఖర్గే, రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న బాధితులను పరామర్శించనున్నారు. ఘటనపై రాహుల్ గాంధీ ఆరా…
Read More » -
Air India: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
Air India: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో థాయ్లాండ్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాన్ని పైలట్…
Read More » -
విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న యువతి
Ahmedabad: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వందల మంది మృత్యువాత పడ్డారు. అయితే విమాన ప్రమాదం నుంచి తృటిలో ఓ యువతి తప్పించుకుంది. భూమిక చౌహాన్కు 10…
Read More » -
PM Modi: విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష
PM Modi: అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్, DGCA అధికారులతో భేటీ అయ్యారు.…
Read More » -
Road Accident: ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఆరుగురు మృతి
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని…
Read More » -
విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. రాత్రంతా ఘటనాస్థలం దగ్గర DGCA సోదాలు నిర్వహించింది. ప్రమాదం జరిగిన తీరుపై DGCA టీమ్…
Read More » -
PM Modi: విమానం కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మోదీ
PM Modi: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని…
Read More » -
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది మృతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 265 మంది మృతి చెందారు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ప్రాణాలతో ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్…
Read More »