ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala Pink Diamond: తిరుమల పింక్ డైమండ్పై సంచలన నిజాలు
Tirumala Pink Diamond: తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు మాత్రమేనని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా -ఏఎస్ఐ…
Read More » -
తిరుపతి చేరుకున్న నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman: మూడు రోజుల పర్యటన కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి చేరుకున్న ఆమెకు మంత్రి పయ్యావుల కేశవ్,…
Read More » -
Perni Nani: బీజేపీ,టీడీపీ చేసిన పాపాలను మర్చిపోయారా?
Perni Nani: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి హిందూమతం ముసుగులో వైసీపీపై విషం చిమ్ముతున్నారని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు…
Read More » -
Kakinada: ఉప్పాడ తీరంలో రాకాసి అలలు .. ధ్వంసమైన బీచ్ రోడ్డు
కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ కారణంగా ఉప్పాడ- కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది . బీచ్ రోడ్లో రాకపోకలు…
Read More » -
న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ పర్యటన
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ఎమ్మెల్యే బోండా ఉమా,వీఎంసి కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి పర్యటించారు మంత్రి నారాయణ. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు.…
Read More » -
YS Sharmila Son: వైఎస్సార్ మనవడు రాజా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ
YS Sharmila Son: ఆంధ్రప్రదేశ్ హాట్ హాట్ పాలిటిక్స్ కు వేదిక కానుందా…….ఏపీలో సరికొత్త రాజకీయానికి తెరలేవబోతుందా……ఇప్పటి వరకు అన్నా, చెల్లెలు మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్…
Read More » -
దారుణం.. 8 నెలల చిన్నారిని చంపేసిన తండ్రి
కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం జరిగింది. నీటి డ్రమ్ములో ముంచి 8 నెలల చిన్నారిని తండ్రి వీరేష్ చంపేశాడు. అంతేకాకుండా భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి ప్రయత్నించాడు.…
Read More » -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల, వారికి 18 గంటల సమయం…
Read More » -
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు.…
Read More » -
Jagan: ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది
Jagan: కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందన్నారు. రెండు నెలలుగా రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ఎరువులను టీడీపీ నాయకులే…
Read More »