ఆంధ్ర ప్రదేశ్
-
Nellore: ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విష జ్వరాలు
Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బాలికల గురుకుల పాఠశాలలో గతవారం నుండి విష జ్వరాలు ప్రబలడంతో సుమారు 40 మంది వరకు జ్వరాల బారిన…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత
Tirumala: తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు అధికారులు. భక్తులకు టీటీడీ…
Read More » -
ఒంటరి ఏనుగు హల్చల్.. అటవీశాఖ అధికారిపై దాడి
చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. అటవీశాఖ అధికారిపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఎఫ్ఆర్వో సుకుమార్ కాలు విరిగింది. గాయపడ్డ అధికారిని…
Read More » -
మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్రంలో ఎక్కడ విపత్తులు వచ్చినా వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముందుంటారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నేపాల్ అల్లర్లలో…
Read More » -
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో పర్యటించిన మంత్రులు
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రులు సత్యకుమార్, నారాయణ పర్యటించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు.…
Read More » -
తాడిపత్రిలో మరోసారి టెన్షన్ టెన్షన్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి ఇంటి వద్ద అధికారులు సర్వే చేయనున్నారు. మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించారని అధికారులు నోటీసులు ఇచ్చారు.…
Read More » -
ఆర్టీసీ బస్సులో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళా, యువకుడు
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆర్టీసీ బస్సులో మహిళ, యువకుడి మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. దిమ్మిడిజోల వద్ద ఆర్టీసీ బస్సులో మహిళ, యువకుడు ఒకరిపై ఒకరు దాడి…
Read More » -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 40 నుంచి 50 కిలో…
Read More » -
నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకున్న ఏపీ వాసులు
నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు ఏపీ వాసులు. ప్రత్యేక విమానంలో 144 మంది వచ్చారు. విశాఖ ఎయిర్పోర్టులో 104 మంది.. రేణిగుంట ఎయిర్పోర్టులో 40 మంది దిగారు.…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మలా
తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. తెల్లవారుజామున నిర్మలా సీతారామన్ కుటుంబ సభ్యులతో కలిసి అభిషేక సేవలో పాల్గొనారు. అనంతరం స్వామివారికి మొక్కులు…
Read More »