ఆంధ్ర ప్రదేశ్
-
ప్రధాని మోదీ పర్యటనతో శ్రీశైలంలో హై అలర్ట్
ప్రధాని మోడీ ఏపీ పర్యటన సందర్భంగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ నెలకొంది. ఈ నెల 16న శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని ప్రధాని మోడీ దర్శించుకోనున్నారు.…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నూతన వధూవరులు నార్నే నితన్…
Read More » -
ఏపీలో భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి విశాఖపట్నంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వాహనదారులు సహా…
Read More » -
ప్రకాశం జిల్లాలో వల్లూరులో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి.. 19 మందికి గాయాలు
ప్రకాశం జిల్లాలో వల్లూరులో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు కల్వర్టును ఢీకొని కాల్వలో పడిపోయింది. పలమనేరు నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు…
Read More » -
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం 15 గంటల సమయం , నిన్న శ్రీవారి దర్శించుకున్న 84,424 మంది భక్తులు, నిన్న…
Read More » -
Chandrababu: సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు ఫ్లోర్లలో సీఆర్డీఏ…
Read More » -
నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు
నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలలకు పిలుపునిచ్చింది. నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ ఆందోళనలు చేపట్టనుంది. నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని…
Read More » -
ఇవాళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఢిల్లీలో నిర్వహించనున్న సీఐఐ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు…
Read More » -
Chandrababu: మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం చంద్రబాబు
Chandrababu: ప్రభుత్వ విధి విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలోను, ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారా అమాత్యులు సరిగా స్పందించకపోవడంతోనే క్యాబినెట్ మీటింగ్…
Read More » -
ఎస్వీ యూనివర్సిటీలో మళ్లీ చిరుత కలకలం
తిరుపతి ఎస్వీ యూనివర్శిటిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత వచ్చింది. చిరత సంచారంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్న…
Read More »