ఆంధ్ర ప్రదేశ్
-
ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వెళ్తున్న పల్లెవెలుగు బస్సులో కండక్టర్పై గొడవకు దిగింది.…
Read More » -
-
PM Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
PM Modi: కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున…
Read More » -
Gannavaram: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని లారీ ఢీకొట్టింది.…
Read More » -
Amalapuram: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అమలాపురం తహసీల్దార్
Amalapuram: ఓ రైతు నుంచి 50 వేలు లంచం తీసుకుంటుండగా ఓ తహసీల్దార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా…
Read More » -
Kodali Nani: గుడివాడ నియోజకవర్గంలో కొడాలి జాడేది..!
Kodali Nani: గుడివాడ నియోజకవర్గం అంటే కొడాలి నాని…కొడాలి నాని అంటే టక్కున గుర్తు వచ్చేది గుడివాడ…ఎన్టీఆర్ తరువాత గుడివాడ నుంచి ఆయన అంత ఫేమస్ అయ్యారు…కానీ…
Read More » -
వృద్ధుడి ప్రాణం తీసిన ఇన్సూరెన్స్ నగదు
ఇన్సూరెన్స్ నగదు ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కూతురు ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా నగరి పరిధిలోని ఎం.కొత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.…
Read More » -
Adi Narayana Reddy: ప్రధాని రాక అభివృద్ధికి శుభసూచకం
Adi Narayana Reddy: కర్నూలులో రేపు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని రానున్న నేపథ్యంలో కట్టుదిట్ట చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. ప్రధాని మోడీ కర్నూల్…
Read More » -
దారుణం .. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన…
Read More » -
PM Modi: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం కర్నూలు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
Read More »