ఆంధ్ర ప్రదేశ్
-
కర్నూలు బస్సు ప్రమాదం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
Ponnam Prabhakar: కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సులపై రోజువారి రవాణా…
Read More » -
కర్నూలు ప్రమాదం.. రమేష్ కుటుంబం సజీవదహనం
కర్నూల్ బస్సుప్రమాదం నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. గొల్లవారిపల్లికి చెందిన రమేష్, అతని కుటుంబసభ్యులు బస్సు ప్రమాదంలో మృతి చెందారు. రమేష్ కుటుంబం బెంగళూరులో…
Read More » -
Kurnool Bus Accident: నిబంధనలకు విరుద్ధంగా వి.కావేరి ట్రావెల్స్.. ముగిసిన ఫిట్నెస్ గడువు
Kurnool Bus Accident: నిబంధనలకు విరుద్ధంగా వి.కావేరి ట్రావెల్స్ బస్సును నడుస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసిన ట్రావెల్స్ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పలువురి…
Read More » -
కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్ డ్రైవింగ్ చలానాలు
ప్రమాదానికి గురైన వి.కావేరి బస్సుపై భారీగా చలాన్లు నమోదయ్యాయి. బస్సుపై 23వేల 120 రూపాయాల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 జనవరి నుంచి బస్సుపై…
Read More » -
Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
Chandrababu: కర్నూల్ జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం చంద్రబాబు…
Read More » -
Kurnool: కర్నూలు జిల్లాలో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి
Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మందికి…
Read More » -
ప్రైవేటు బస్సులో మంటలు.. తప్పిన ప్రాణనష్టం
తిరుపతి జిల్లా పెన్నేపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ప్రైవేట్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.…
Read More » -
బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్
YS Jagan: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైరయ్యారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏమిటి..?…
Read More » -
Jagan: హైదరాబాద్కు చంద్రబాబుకు సంబంధం లేదు
Jagan: హైదరాబాద్కు చంద్రబాబుకు సంబంధం లేదని జగన్ విమర్శించారు. హైటెక్ సిటీకి పునాది రాయి వేసింది నేదురుమల్లి జనార్ధన్రెడ్డి అని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జనార్ధన్రెడ్డి హైటెక్…
Read More » -
కనకదుర్గమ్మకు గాజుల అలంకరణ.. పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాజుల అలంకారంలో అర్థరాత్రి 1 నుంచి అమ్మవారి దర్శనమిస్తున్నారు. 5 లక్షల…
Read More »