ఆంధ్ర ప్రదేశ్
-
నేడు కృష్ణా జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన
ఇవాళ మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దెబ్బ తిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్…
Read More » -
Anakapalli: రెండు తలల దూడ జననం
Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో రెండు తలలతో దూడ జన్మించింది. చోడవరం పరిసర ప్రాంతాలలో మొదటి సారి ఇలాంటి దూడ పుట్టడంతో దేవుని…
Read More » -
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు పరిపాలన అంతా డొల్లతనమే
Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.…
Read More » -
విశాఖలో పోలీసులు తనిఖీలు.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
విశాఖపట్నంలో ఈగల్ టీం, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో రంగంలోకి దిగిన అధికారులు…
Read More » -
మానవత్వానికి నిదర్శనం .. అత్తకు చివరి కర్మలు చేసిన కోడలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. మగదిక్కులేని కుటుంబానికి కోడలు అండగా నిలిచింది. అత్త మరణింతో కలత చెంది కూడా ధైర్యంగా అన్ని…
Read More » -
యాగంటిలోని ఉమామహేశ్వర స్వామి సేవలో మంత్రి జనార్దన్ రెడ్డి
Janardhan Reddy: కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలో యాగంటిలోని ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు. తెల్లవారుజామున యాగంటికి…
Read More » -
AP: ఏపీలో కొత్త జిల్లాలపై సర్కారు ఫోకస్..!
AP: ఏపీలో జిల్లాల ఎపిసోడ్ ఎంతుకూ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడున్న 26 జిల్లాలతో పాటు మరో ఆరు కొత్త జిల్లాలు రాబోతున్నాయన్న ప్రచారం జరిగింది. కట్…
Read More » -
ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు వరద నీరు
కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో 15 వేల క్యూ సెక్కులు నీటిని దిగువకు…
Read More » -
Chandrababu: ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది
Chandrababu: కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో భక్తులు మృతిచెందడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం…
Read More » -
కాశీబుగ్గలో ఆలయంలో తొక్కిసలాట.. పదిమంది మృతి
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమంది భక్తులు చనిపోగా తొమ్మిది…
Read More »