ఆంధ్ర ప్రదేశ్
-
తిరుమలలో ఏనుగుల కలకలం
తిరుమలలో మరోసారి గజరాజుల గుంపు హల్ చల్ చేయడంతో భక్తులను అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు అప్రమత్తం చేశారు. ఇవాళ తెల్లవారుజామున పాపవినాశనం రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ…
Read More » -
దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో జ్యురిచ్ ఎయిర్పోర్టుకు చంద్రబాబు చేరుకోనున్నారు. చంద్రబాబు వెంట లోకేష్, టీజీ భరత్, అధికారులు ఉన్నారు. మధ్యహ్నం రెండున్నరకు భారత…
Read More » -
ఎన్టీఆర్కు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. తెలుగు జాతి గౌరవాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగపురుషుడు…
Read More » -
ఎన్టీఆర్ 30వ వర్ధంతి.. ప్రముఖుల నివాళులు
దివంగత నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన సమాధి వద్ద నందమూరి కల్యాణ్రామ్,…
Read More » -
నేడు దావోస్కు ఏపీ సీఎం చంద్రబాబు
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో.. 36 కార్యక్రమాల్లోపాల్గొననున్నారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు…
Read More » -
Chandrababu: ఇవాళ కాకినాడకు ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu: నేడు కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. 495ఎకరాల్లో 18 వేల కోట్ల పెట్టుబడితో కాకినాడలో AM గ్రీన్…
Read More » -
తిరుమల శ్రీవారి సేవలో చాగంటి కోటేశ్వరరావు
ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుడు బ్రహ్మాశ్రీ చాగంటి కోటిశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు…
Read More » -
Goods Train: కావాలిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Goods Train: నెల్లూరు జిల్లా కావలిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజాముద్దీన్ నుండి రేణిగుంటకి పాల సేకరణకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని…
Read More » -
భోగి మంటల్లో ద్విచక్ర వాహనం దగ్ధం
తిరుపతిలో భోగి మంటల్లో ద్విచక్ర వాహనాన్ని దగ్దం చేయడం తీవ్రకలకలం రేపింది. నగరం నడిబొడ్డున ఉన్న మధురానగర్ కూడలిలోని ఓ మెకానిక్ షాప్లో రిపేర్కి వచ్చిన టి.వి.ఎస్…
Read More » -
కేరళ బృందంతో కలిసి డ్రమ్స్ వాయించిన హోం మంత్రి
ఏపీ హోం మంత్రి అనిత నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేరళ డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.…
Read More »