ఆంధ్ర ప్రదేశ్
-
అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ దాఖలు
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు కేసుకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ…
Read More » -
నేడు మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ
నేడు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరు కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు…
Read More » -
రైల్వే కోడూరుకి జనసేన త్రిసభ్య కమిటీ
రైల్వేకోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతోంది. విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. అరవ శ్రీధర్ను జనసేన విచారణ కమిటీ ప్రశ్నిస్తోంది. రైల్వేకోడూరులోని…
Read More » -
అంబటి రాంబాబు ఇంటికి నిప్పు
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య వార్ ముదురుతోంది. వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్, విడదల రజినిపై దాడులు చేశారు.…
Read More » -
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కుప్పంలో మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి…
Read More » -
విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ‘నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్’
విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ‘నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్’ 350 మంది మేటి క్రీడాకారుల భాగస్వామ్యం క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్, రూ. 4 కోట్ల నగదు…
Read More » -
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణ
కమిటీలో శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ ఉన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు చేసింది ఓ మహిళ. దీంతో వారంలోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్కు…
Read More » -
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అనగనగా ఒక రాజు చిత్ర బృందం,…
Read More » -
Atchannaidu: కూటమి వచ్చాక పశువర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది
Atchannaidu: ఎన్టీఆర్ జిల్లా నిడమానూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమాన్నిమంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ప్రారంభించారు. 12 రోజుల ఉచిత పశు ఆరోగ్య శిబిరాల…
Read More »