ఆంధ్ర ప్రదేశ్
-
పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల రచ్చ
పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల రచ్చ చేశారు. మధురపూడి విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారు. టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు…
Read More » -
ఈతకు వెళ్లి యువకుడు మృతి
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం సంగం వాగులో ఈతకు వెళ్లి ఓ యువకుడు నీట మునిగి మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దొంతి కుంట…
Read More » -
నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఇప్పటికే అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గ్రీన్ సిగ్నల్…
Read More » -
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కారు బోల్తా
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. 2వ కిలోమీటర్ మైలురాయి వద్ద కారు బోల్తా పడింది. వేగంగా వస్తూ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగింది.…
Read More » -
Vijayasai Reddy: పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడు
Vijayasai Reddy: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని ఆయన్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని, భవిష్యత్తులో…
Read More » -
Palnadu: పల్నాటి వీరుల తిరునాళ్లలో అపశ్రుతి.. ఒకరు మృతి
Palnadu: పల్నాడు జిల్లా కారంపూడిలో పల్నాటి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా దేవుడి విగ్రహాలు కడిగేందుకు ఇద్దరు వ్యక్తులు నాగులేరు వాగులో దిగారు. విగ్రహాలు కడుగుతుండగా…
Read More » -
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్ప పీడనం బలపడుతోంది. వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు వాయుగుండంగా మారే అవకాశముంది. ఎల్లుండికి తుఫాన్గా…
Read More » -
చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించారు. భువనేశ్వరి బోటులో సరదాగా షికారుకెళ్లారు. కనుక చియమ్మ ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. కనకనచియమ్మ ఆలయం వద్ద…
Read More » -
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఉన్నట్లు తెలుస్తోంది.…
Read More » -
ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమోగింది. శ్రీనివాసా గోవిందా వేంకటరమణా గోవిందా అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు…
Read More »