ఆంధ్ర ప్రదేశ్
-
వైసీపీ నేత తల్లిదండ్రులపై దాడి.. తల్లి మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పుల్లారెడ్డికండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. YCP మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున దుండగులు కత్తులతో…
Read More » -
Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం…
Read More » -
Tirumala: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala: కోట్లాది మంది ఆరాద్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి…
Read More » -
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు మాతృ వియోగం
అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చేరిన రత్నమ్మ చకిత్స…
Read More » -
TTD: తిరుమలకు రూ.9 కోట్ల భారీ విరాళం
TTD: తిరుమలలో యాత్రిక సముదాయాల ఆధునీకరణ పనులకు భారీ విరాళం అందింది. తిరుమలలోని సిఆర్వో సమీపంలో ఉన్న మూడు యాత్రిక సముదాయాలకు మంతెన రామలింగ రాజు అనే…
Read More » -
మార్కాపురంలో టీడీపీ శ్రేణులు సంబరాలు
Markapuram District: ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.…
Read More » -
Atchannaidu: పత్తి రైతులకు అండగా ప్రభుత్వం
పల్నాడు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. సత్తెనపల్లిలోని లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి రైతుల సమస్యలను ప్రత్యేక్షంగా తెలుసుకున్నారు.…
Read More » -
Srisailam: రికార్డు స్థాయిలో మల్లన్న హుండీ ఆదాయం
Srisailam: నంద్యాల జిల్లా రికార్డు స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం సమకూరింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండి లెక్కింపు…
Read More » -
Pawan Kalyan: వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదు..రైతులతో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: కొబ్బరి రైతులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వరాలు ఇవ్వడానికి తను ముఖ్యమంత్రి స్థానంలో లేనన్నారు. మీకు ఏది…
Read More » -
విజయవాడ వన్ టౌన్లో పార్కింగ్ మాఫియా అక్రమాలు
విజయవాడ వన్ టౌన్ లో పార్కింగ్ మాఫియా అక్రమాలు మితిమీరిపోతున్నాయి. అరికట్టాల్సిన అధికార యంత్రాంగం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తోంది. కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ దిగువ దర్గా రోడ్డు బ్లాక్…
Read More »