ఆంధ్ర ప్రదేశ్
-
Anitha: పెన్షన్ల పంపిణీ చేయడం ఆనందంగా ఉంది
Anitha: చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు హోం మంత్రి అనిత. విజయవాడలోని రామలింగేశ్వర నగర్లో…
Read More » -
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హోటల్ రాజ్ పార్క్కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్డిఎక్స్తో పేల్చేస్తాం అని వచ్చిన మెయిల్ నగరంలో…
Read More » -
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్… చీరాలలో పలు బీచ్లు మూసివేత
Cyclone Ditva Effect: దిత్వా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాలలో సముద్ర అల్లకల్లోలంగా మారింది. దీంతో రెండు రోజుల పాటు బీచ్లను తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్…
Read More » -
అమలాపురం వేదిక 3వ ప్రపంచ తెలుగు మహాసభలు
తెలుగు భాష, సాహిత్య సంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశమన్నారు చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ చైతన్య రాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్…
Read More » -
విశాఖ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
విశాఖలోని కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణావ్ గోపాల్…
Read More » -
Daggubati Purandeswari: రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది
Daggubati Purandeswari: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు.…
Read More » -
Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
Road Accident: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటేకల్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా,…
Read More » -
Pawan Kalyan: పార్లమెంట్ సమావేశాలు.. పార్టీ ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
Pawan Kalyan: డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ ఎంపీలకు కీలక…
Read More » -
కర్నూల్ జిల్లాలో మరో ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కర్ణాటక బస్సు
కర్నూల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక బస్సు స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుండి మంత్రాలయం వెళ్తుండగా ప్రమాదం…
Read More » -
Tummala: విత్తన ముసాయిదా బిల్లుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
Tummala: కేంద్రం తీసుకువచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన ముసాయిదా…
Read More »