ఆంధ్ర ప్రదేశ్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Tirumala: తిరుమల శ్రీవారిని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శివ ప్రతాప్ శుక్లా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు…
Read More » -
తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ…
Read More » -
Visakha: రోడ్డు పనుల్లో బయటపడ్డ రాములోరి విగ్రహం
Visakha: విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీ సమీపంలోని సుద్దగేడ్డలో రాములోరి విగ్రహం బయటపడింది. జీవీఎంసీ పనులు చేస్తుండగా రాములోరి విగ్రహం బయటపడినట్లు తెలుస్తోంది. అయితే విషయం…
Read More » -
రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి
Train Accident: రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వంగపల్లి-ఆలేరు రైలుమార్గంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు…
Read More » -
Pawan Kalyan: అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు?
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల పదేళ్లు నలిగిపోయామన్నారు. తెలుగు జాతి కోసమే తామంతా…
Read More » -
Bhadrachalam: భద్రాచలంలో నేటి నుంచి వైకుంఠ అధ్యయనోత్సవాలు
Bhadrachalam: వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈ…
Read More » -
తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్లు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో తెలంగాణ నేతల కటౌట్లు దర్శనమిచ్చాయి. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం సహా ఇతర ప్రాంతాల్లో భారీ కటౌట్లు వెలశాయి.…
Read More » -
TV Blast: ఇంట్లో పేలిన టీవీ.. మహిళకు తీవ్ర గాయాలు
TV Blast: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువులో ఓ ఇంట్లో అకస్మాత్తుగా టీవీ భారీ శబ్దంతో పేలింది. దీంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో…
Read More » -
నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉండవల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో చంద్రబాబు బయలుదేరుతారు.…
Read More » -
నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు.నేడు మంత్రి నారా లోకేశ్ హస్తినలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లతో…
Read More »